Atchannaidu: ‘ఈనాడు’ కార్యాలయంపై దాడి అమానుషం: అచ్చెన్నాయుడు

కర్నూలు జిల్లాలోని ‘ఈనాడు’ కార్యాలయంపై దాడిని విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. అవినీతిని బయటపెడుతున్న మీడియా సంస్థలపై దాడులు చేయడం అమానుషమని విపక్ష నేతలు మండిపడ్డారు. పాత్రికేయులపై దాడులు చేయడమంటే.. ప్రజస్వామ్యంపై దాడి చేయడమేనని ధ్వజమెత్తారు.

Published : 21 Feb 2024 20:12 IST

కర్నూలు జిల్లాలోని ‘ఈనాడు’ కార్యాలయంపై దాడిని విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. అవినీతిని బయటపెడుతున్న మీడియా సంస్థలపై దాడులు చేయడం అమానుషమని విపక్ష నేతలు మండిపడ్డారు. పాత్రికేయులపై దాడులు చేయడమంటే.. ప్రజస్వామ్యంపై దాడి చేయడమేనని ధ్వజమెత్తారు.

Tags :

మరిన్ని