Ayyanna: అమ్మఒడిలో మోసం.. ఆర్టీసీ విలీనంలో మోసం: అయ్యన్న

ప్రభుత్వం చేసిన తప్పుల్ని ప్రశ్నించడం ప్రజల హక్కు అని తెదేపా సీనియర్‌ నేత అయ్యన్న పాత్రుడు అన్నారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడి తన ఇంటి ప్రహరీ గోడను కూల్చివేశారని ఆరోపించారు. ఎంతమంది ప్రశ్నిస్తే.. వారందరిపైనా కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. కేసులు పెట్టడం మాని.. చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌కు హితవు పలికారు. ఈ మేరకు అయ్యన్న ఓ వీడియోను విడుదల చేశారు.

Published : 05 Jul 2022 17:33 IST

ప్రభుత్వం చేసిన తప్పుల్ని ప్రశ్నించడం ప్రజల హక్కు అని తెదేపా సీనియర్‌ నేత అయ్యన్న పాత్రుడు అన్నారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడి తన ఇంటి ప్రహరీ గోడను కూల్చివేశారని ఆరోపించారు. ఎంతమంది ప్రశ్నిస్తే.. వారందరిపైనా కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. కేసులు పెట్టడం మాని.. చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌కు హితవు పలికారు. ఈ మేరకు అయ్యన్న ఓ వీడియోను విడుదల చేశారు.

Tags :

మరిన్ని