Ayyanna: అమ్మఒడిలో మోసం.. ఆర్టీసీ విలీనంలో మోసం: అయ్యన్న
ప్రభుత్వం చేసిన తప్పుల్ని ప్రశ్నించడం ప్రజల హక్కు అని తెదేపా సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు అన్నారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడి తన ఇంటి ప్రహరీ గోడను కూల్చివేశారని ఆరోపించారు. ఎంతమంది ప్రశ్నిస్తే.. వారందరిపైనా కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. కేసులు పెట్టడం మాని.. చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని ముఖ్యమంత్రి జగన్కు హితవు పలికారు. ఈ మేరకు అయ్యన్న ఓ వీడియోను విడుదల చేశారు.
Published : 05 Jul 2022 17:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ