Bandi sanjay: అది భారాస దుష్ప్రచారమే.. మాకు బలమైన నేతలున్నారు: బండి సంజయ్
కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలతో తెలంగాణ భాజపా నేతల సమావేశం ముగిసింది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై ఈ సమావేశంలో చర్చించారు. భేటీ అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. భారాసకు ప్రత్యామ్నాయం భాజపానే అన్నారు. ఈ మేరకు 119 నియోజకవర్గాల్లో భాజపాకు బలమైన అభ్యర్థులు ఉన్నారని స్పష్టం చేశారు.
Published : 28 Feb 2023 17:07 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!