Jay Shah: భారత్ - పాక్ క్రికెట్ బోర్డుల మధ్య అగ్గి రాజేసిన జై షా వ్యాఖ్యలు
పాకిస్థాన్లో ఆసియా కప్ ఆడబోమంటూ.. బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆసియా కప్నకు మరో ఏడాది సమయం ఉన్న వేళ.. జై షా చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ను షాక్కు గురిచేశాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు కూడా అయిన జై షా.. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అస్సలు ఊహించలేదు. దీనిపై పాక్ మాజీలు తీవ్రంగా స్పందిస్తున్నారు.
Published : 19 Oct 2022 17:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్