Jay Shah: భారత్‌ - పాక్‌ క్రికెట్‌ బోర్డుల మధ్య అగ్గి రాజేసిన జై షా వ్యాఖ్యలు

పాకిస్థాన్‌లో ఆసియా కప్ ఆడబోమంటూ.. బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆసియా కప్‌నకు మరో ఏడాది సమయం ఉన్న వేళ.. జై షా చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్‌ను షాక్‌కు గురిచేశాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు కూడా అయిన జై షా.. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు అస్సలు ఊహించలేదు. దీనిపై పాక్ మాజీలు తీవ్రంగా స్పందిస్తున్నారు.

Published : 19 Oct 2022 17:55 IST

పాకిస్థాన్‌లో ఆసియా కప్ ఆడబోమంటూ.. బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆసియా కప్‌నకు మరో ఏడాది సమయం ఉన్న వేళ.. జై షా చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్‌ను షాక్‌కు గురిచేశాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు కూడా అయిన జై షా.. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు అస్సలు ఊహించలేదు. దీనిపై పాక్ మాజీలు తీవ్రంగా స్పందిస్తున్నారు.

Tags :

మరిన్ని