Bharat Jodo Yatra: ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
దేశప్రజలను ఏకతాటిపైకి తేవడం కోసం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. క్రమంగా కాంగ్రెస్ పార్టీ అస్థిత్వం కోల్పోతున్న దశలో యాత్ర చేసిన రాహుల్.. హస్తం శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపారు. దాదాపు 5 నెలలపాటు సాగిన ఈ సుదీర్ఘ యాత్ర.. దాదాపు 4వేల కిలోమీటర్లు సాగింది. ప్రతిపక్షాల మధ్య ఎన్ని విభేదాలున్నా ఆర్ఎస్ఎస్, భాజపా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఏకతాటిపై నిలబడతామని రాహుల్ స్పష్టం చేశారు.
Published : 30 Jan 2023 09:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్