Covid 19: జేఎన్ 1 వ్యాప్తిపై కేంద్రం అప్రమత్తం
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా భయాలు కమ్ముకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొవిడ్ (Covid) కేసుల పెరుగుదలకు కారణమైన జేఎన్ -1 ఉపరకం భారత్లో కూడా జడలు విప్పుతుండటమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. జేఎన్-1ను వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వర్గీకరించింది. భయపడాల్సిన పని లేదు కానీ, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది.
Published : 21 Dec 2023 09:52 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!