Agni-5: అత్యాధునిక ‘అగ్ని-5’ దివ్యాస్త్ర క్షిపణిపై చైనా నిఘా
శత్రురాడార్లు.. గగనతల రక్షణ వ్యవస్థలకు దుర్భేద్యమైన ‘మిషన్ దివ్యాస్త్ర’ పరీక్షను చైనా (China) అత్యంత జాగ్రత్తగా పరిశీలించింది. దీనిలో భారత్ ఒక క్షిపణితో బహుళ లక్ష్యాలను ఛేదించే ఎంఐఆర్వీ (మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్) టెక్నాలజీని తొలిసారి సోమవారం పరీక్షించిన విషయం తెలిసిందే. దీనికి కొన్ని వారాల ముందే బీజింగ్ నుంచి బంగాళాఖాతం దిశగా చైనా పరిశోధక నౌక బయల్దేరింది. ఇప్పటికే మరో నిఘా ఓడ భారత్కు పశ్చిమాన మాల్దీవుల్లో తిష్ఠ వేసిన విషయం తెలిసిందే.
Published : 12 Mar 2024 15:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
-
అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ షురూ.. స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఇవిగో..