CM KCR: బాధిత రైతులకు కేసీఆర్ భరోసా.. ఎకరాకు రూ.10 వేల పరిహారం
మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. పంట నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక పంపబోమని తేల్చి చెప్పారు. ఇంతకుముందు పంపిన వాటికే మోదీ సర్కారు ఎలాంటి పరిహారం పంపలేదన్నారు.
Published : 23 Mar 2023 15:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!