CM KCR: బాధిత రైతులకు కేసీఆర్‌ భరోసా.. ఎకరాకు రూ.10 వేల పరిహారం

మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. పంట నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక పంపబోమని తేల్చి చెప్పారు. ఇంతకుముందు పంపిన వాటికే మోదీ సర్కారు ఎలాంటి పరిహారం పంపలేదన్నారు. 

Published : 23 Mar 2023 15:33 IST

మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. పంట నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక పంపబోమని తేల్చి చెప్పారు. ఇంతకుముందు పంపిన వాటికే మోదీ సర్కారు ఎలాంటి పరిహారం పంపలేదన్నారు. 

Tags :

మరిన్ని