CM KCR: దేశానికి దిశానిర్దేశం చేసే కరదీపికగా తెలంగాణ: సీఎం కేసీఆర్
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈ 8 ఏళ్లలో దేశానికి దిశానిర్దేశం చేసే కరదీపికగా మారామని సీఎం కేసీఆర్ అన్నారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పబ్లిక్గార్డెన్లో జాతీయ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, జరిగిన ప్రగతిని వివరించారు.
Published : 02 Jun 2022 10:43 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..