Cyber crime: సైబర్ నేరగాళ్ల వలలో పోలీసులు.. రూ.75 లక్షలకుపైగా మాయం!

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలంటూ పోలీసులనే సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. వారిని నమ్మి దాదాపు రూ.75 లక్షలకుపైనే పోలీసులు పెట్టుబడి పెట్టారు. నిందితులు డబ్బు వసూలు చేసి పారిపోవడంతో తాము మోసపోయినట్లు గ్రహించారు.

Updated : 29 Jan 2024 14:13 IST

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలంటూ పోలీసులనే సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. వారిని నమ్మి దాదాపు రూ.75 లక్షలకుపైనే పోలీసులు పెట్టుబడి పెట్టారు. నిందితులు డబ్బు వసూలు చేసి పారిపోవడంతో తాము మోసపోయినట్లు గ్రహించారు.

Tags :

మరిన్ని