IND vs ENG : ఐదో టెస్టు మ్యాచ్‌ రెండో రోజు ఆట విశేషాలు..

భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరుగుతోన్న టెస్టు మ్యాచ్‌ రెండో రోజు ఆటలోనూ టీమ్‌ఇండియానే పైచేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 416 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఇంగ్లాండ్ టాప్‌ ఆర్డర్‌ను బుమ్రా బౌలింగ్‌ దళం కుప్పకూల్చింది. రెండో రోజు ఆట ముగిసేసమయానికి ఇంగ్లాండ్‌ 84/5 స్కోరుతో నిలిచింది. రెండో రోజు ఆటకు సంబంధించి హైలైట్స్‌ ఒకసారి చూసేద్దాం.. 

Published : 03 Jul 2022 07:32 IST

భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరుగుతోన్న టెస్టు మ్యాచ్‌ రెండో రోజు ఆటలోనూ టీమ్‌ఇండియానే పైచేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 416 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఇంగ్లాండ్ టాప్‌ ఆర్డర్‌ను బుమ్రా బౌలింగ్‌ దళం కుప్పకూల్చింది. రెండో రోజు ఆట ముగిసేసమయానికి ఇంగ్లాండ్‌ 84/5 స్కోరుతో నిలిచింది. రెండో రోజు ఆటకు సంబంధించి హైలైట్స్‌ ఒకసారి చూసేద్దాం.. 

Tags :

మరిన్ని