IND vs ENG : ఐదో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట విశేషాలు..
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతోన్న టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలోనూ టీమ్ఇండియానే పైచేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 416 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ను బుమ్రా బౌలింగ్ దళం కుప్పకూల్చింది. రెండో రోజు ఆట ముగిసేసమయానికి ఇంగ్లాండ్ 84/5 స్కోరుతో నిలిచింది. రెండో రోజు ఆటకు సంబంధించి హైలైట్స్ ఒకసారి చూసేద్దాం..
Published : 03 Jul 2022 07:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు