MLC Kavitha: నేడు కవిత ఇంటికి వెళ్లనున్న సీబీఐ బృందం
దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటికి ఇవాళ సీబీఐ బృందం వెళ్లనుంది. కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకొని వాంగ్మూలం నమోదు చేయనున్నట్లు సీబీఐ వెల్లడించింది. సాక్షిగా విచారణ జరిపేందుకు.. కవితకు సీబీఐ ఇప్పటికే సీఆర్ పీసీ 160 నోటీసు ఇచ్చింది. కవితకు సంఘీభావంగా భారాస శ్రేణులు ఆమె నివాసం పరిసరాల్లో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు పెట్టారు. సీబీఐ విచారణ, ఆ తర్వాత పరిణామాలపై ఎమ్మెల్సీ కవిత, భారాస ముఖ్య నేతలు, న్యాయ నిపుణులతో చర్చించారు.
Published : 11 Dec 2022 09:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..