Andhra News: రూ.1,048 కోట్ల సర్దుపోటు
రాష్ట్ర విద్యుత్ వినియోగదారులపై మరోసారి ఇంధన సర్దుబాటు భారం పడనుంది. వారి నుంచి రూ.1,048.01 కోట్లను వసూలు చేసుకోవడానికి అనుమతివ్వాలని కోరుతూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)లో డిస్కంలు పిటిషన్ దాఖలు చేశాయి. ఈ ప్రతిపాదనలపై సెప్టెంబరు 7న ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది.
Published : 26 Aug 2022 07:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?