Andhra News: రూ.1,048 కోట్ల సర్దుపోటు

 రాష్ట్ర విద్యుత్‌ వినియోగదారులపై మరోసారి ఇంధన సర్దుబాటు భారం పడనుంది. వారి నుంచి రూ.1,048.01 కోట్లను వసూలు చేసుకోవడానికి అనుమతివ్వాలని కోరుతూ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)లో డిస్కంలు పిటిషన్‌ దాఖలు చేశాయి. ఈ ప్రతిపాదనలపై సెప్టెంబరు 7న ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. 

Published : 26 Aug 2022 07:36 IST

 రాష్ట్ర విద్యుత్‌ వినియోగదారులపై మరోసారి ఇంధన సర్దుబాటు భారం పడనుంది. వారి నుంచి రూ.1,048.01 కోట్లను వసూలు చేసుకోవడానికి అనుమతివ్వాలని కోరుతూ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)లో డిస్కంలు పిటిషన్‌ దాఖలు చేశాయి. ఈ ప్రతిపాదనలపై సెప్టెంబరు 7న ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. 

Tags :

మరిన్ని