ఈ-FM ఆధ్వర్యంలో మాన్సూన్ కార్నివాల్
ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ-FM ఆధ్వర్యంలో మాన్ సూన్ కార్నివాల్ నిర్వహించారు. అపార్ట్ మెంటు వాసులు, చిన్నారులు పాల్గొని సందడి చేశారు. దేశ నేతల వేషదారణతో బాలలు ఆకట్టుకోగా, మహిళలు వివిధ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు.
Published : 15 Aug 2022 21:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM