Justice NV ramana: తెలంగాణ హైకోర్టుకు వస్తే తల్లి ఒడిలో ఉన్నట్టుంది: సీజేఐ

వివాదాల పరిష్కారాల్లో న్యాయాధికారులు తమ విచక్షణాధికారాల్ని మానవీయ కోణంలో వినియోగించాలని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్‌.వి.రమణ సూచించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ న్యాయాధికారుల సదస్సులో న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులు ఆయన్ను సన్మానించారు. తెలంగాణ హైకోర్టుకు వస్తే తల్లి ఒడిలో ఉన్నట్లుగా ఉందని ఈ సందర్భంగా సీజేఐ పేర్కొన్నారు.

Published : 15 Apr 2022 21:35 IST

వివాదాల పరిష్కారాల్లో న్యాయాధికారులు తమ విచక్షణాధికారాల్ని మానవీయ కోణంలో వినియోగించాలని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్‌.వి.రమణ సూచించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ న్యాయాధికారుల సదస్సులో న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులు ఆయన్ను సన్మానించారు. తెలంగాణ హైకోర్టుకు వస్తే తల్లి ఒడిలో ఉన్నట్లుగా ఉందని ఈ సందర్భంగా సీజేఐ పేర్కొన్నారు.

Tags :

మరిన్ని