AP News: 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.55 వేల కోట్లు దాటిన రుణాలు

ఏపీ ప్రభుత్వం ఎడాపెడా చేస్తున్న అప్పులు తారస్థాయికి చేరుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసిన రుణం రూ.55 వేల కోట్లు దాటింది. వివిధ కారణాలు చెప్పి సగటున రోజూ రూ.205 కోట్ల మేర ఆర్థిక శాఖ అప్పు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.

Published : 07 Feb 2023 09:34 IST

ఏపీ ప్రభుత్వం ఎడాపెడా చేస్తున్న అప్పులు తారస్థాయికి చేరుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసిన రుణం రూ.55 వేల కోట్లు దాటింది. వివిధ కారణాలు చెప్పి సగటున రోజూ రూ.205 కోట్ల మేర ఆర్థిక శాఖ అప్పు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.

Tags :

మరిన్ని