AP News: 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.55 వేల కోట్లు దాటిన రుణాలు
ఏపీ ప్రభుత్వం ఎడాపెడా చేస్తున్న అప్పులు తారస్థాయికి చేరుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసిన రుణం రూ.55 వేల కోట్లు దాటింది. వివిధ కారణాలు చెప్పి సగటున రోజూ రూ.205 కోట్ల మేర ఆర్థిక శాఖ అప్పు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.
Published : 07 Feb 2023 09:34 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!