Jharkhand: ఆలయంలో దీపం.. ఆమె పాలిట శాపం..!
ఆలయంలో దీపం వెలిగిస్తూ ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని ఓ భక్తురాలు మృతి చెందిన ఘటన ఝూర్ఖండ్ పాలములో జరిగింది. మేదినీనగర్ కుండ్ మొహల్లాలో ఉన్న శివాలయానికి ఓ మహిళ పూజలు చేయడానికి వెళ్లారు. దీపం వెలిగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆమె చీరకు మంటలు అంటుకున్నాయి. మంటల్లో ఆమె శరీరం బాగా కాలిపోగా చికిత్స పొందుతూ చనిపోయారు
Published : 27 Apr 2022 10:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
-
అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ షురూ.. స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఇవిగో..
-
‘400 మంది మహిళలపై ప్రజ్వల్ అఘాయిత్యం’ - రాహుల్ సంచలన ఆరోపణ
-
ధోనీ అలా ఎప్పుడూ చేయొద్దు.. ఇది టీమ్ గేమ్: భారత మాజీ క్రికెటర్
-
డీఎస్పీ టెక్నాలజీతో బౌల్ట్ సౌండ్బార్.. ధర, ఫీచర్లివే..!