Andhra news: పార్వతీపురంలో భారీగా కురిసిన వడగండ్ల వాన!
ఎండల వేడిమికి సతమతవుతున్న ప్రజానీకానికి చిరుజల్లులతో సాంత్వన చేకూరింది. పార్వతీపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసింది. అయితే ఈ వర్షంతో మామిడి, జీడి పంటలకు నష్టం చేకూరే ప్రమాదముందని రైతులు వాపోతున్నారు.
Published : 17 Apr 2022 20:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి