IND vs ENG: మూడో టీ20 హైలైట్స్.. పోరాడి ఓడిన భారత్
ఇంగ్లాండ్తో ఆడిన మూడో టీ20లో టీమ్ఇండియా పోరాడి ఓడింది. సూర్యకుమార్ యాదవ్ (117; 55 బంతుల్లో 14x4, 6x6) అద్భుత శతకం వృథా అయ్యింది. 216 పరుగుల భారీ ఛేదనకు దిగిన టీమ్ఇండియా చివరివరికి 198/9తో నిలిచి 17 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
Updated : 25 Mar 2023 15:52 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్