IND vs ENG: మూడో టీ20 హైలైట్స్‌.. పోరాడి ఓడిన భారత్

ఇంగ్లాండ్‌తో ఆడిన మూడో టీ20లో టీమ్‌ఇండియా పోరాడి ఓడింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (117; 55 బంతుల్లో 14x4, 6x6) అద్భుత శతకం వృథా అయ్యింది. 216 పరుగుల భారీ ఛేదనకు దిగిన టీమ్‌ఇండియా చివరివరికి 198/9తో నిలిచి 17 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 

Updated : 25 Mar 2023 15:52 IST

ఇంగ్లాండ్‌తో ఆడిన మూడో టీ20లో టీమ్‌ఇండియా పోరాడి ఓడింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (117; 55 బంతుల్లో 14x4, 6x6) అద్భుత శతకం వృథా అయ్యింది. 216 పరుగుల భారీ ఛేదనకు దిగిన టీమ్‌ఇండియా చివరివరికి 198/9తో నిలిచి 17 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 

Tags :

మరిన్ని