Indian Army: శత్రు నాశ్ పేరిట భారత సైన్యం విన్యాసాలు
పొరుగు దేశాలు చైనా, పాకిస్థాన్ కయ్యానికి కాలుదువ్వుతున్న వేళ.. భారత సైన్యం పూర్తి అప్రమత్తతతో ఉంది. రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో శత్రు నాశ్ పేరిట సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా అసోంలోని గువాహటిలో కూడా భారత సైన్యం విన్యాసాలు నిర్వహించింది.
Published : 22 Nov 2022 15:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..