Tirumala: తిరుమల శ్రీవారికి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి దంపతుల బంగారు కానుకల వితరణ
తిరుమల శ్రీవారికి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి (Infosys Narayana Murthy) దంపతులు బంగారు ఆభరణాలను విరాళంగా ఇచ్చారు. 2 కిలోల బరువుతో శంఖువు, కూర్మం (తాబేలు) ఆకృతిలో ఉన్న స్వర్ణాభరణాలను తితిదే ఈవో ధర్మారెడ్డికి ఆదివారం అందజేశారు.
Updated : 16 Jul 2023 16:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం