Tirumala: తిరుమల శ్రీవారికి ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి దంపతుల బంగారు కానుకల వితరణ

తిరుమల శ్రీవారికి ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి (Infosys Narayana Murthy) దంపతులు బంగారు ఆభరణాలను విరాళంగా ఇచ్చారు. 2 కిలోల బరువుతో శంఖువు, కూర్మం (తాబేలు) ఆకృతిలో ఉన్న స్వర్ణాభరణాలను తితిదే ఈవో ధర్మారెడ్డికి ఆదివారం అందజేశారు.

Updated : 16 Jul 2023 16:58 IST

తిరుమల శ్రీవారికి ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి (Infosys Narayana Murthy) దంపతులు బంగారు ఆభరణాలను విరాళంగా ఇచ్చారు. 2 కిలోల బరువుతో శంఖువు, కూర్మం (తాబేలు) ఆకృతిలో ఉన్న స్వర్ణాభరణాలను తితిదే ఈవో ధర్మారెడ్డికి ఆదివారం అందజేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు