PM Modi: డెన్మార్క్ పర్యాటకులను ప్రోత్సహించండి: మోదీ
భూ గ్రహాన్ని, పర్యావరణాన్ని నష్టపర్చడంలో భారత్ పాత్ర ఏమీ లేదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రతి భారతీయుడి సహకారంతో పర్యావరణ పరిరక్షణలో ముందుందని వెల్లడించారు. డెన్మార్క్ లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ అక్కడ ఉన్న ప్రతి భారతీయుడు విదేశీయులను మన దేశంలో పర్యటించేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
Published : 04 May 2022 11:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ విషయం జెఫ్ బెజోస్ నుంచే నేర్చుకున్నా
-
డీల్ కుదిరినా.. కుదరకపోయినా రఫాపై దండయాత్రే: నెతన్యాహు
-
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
-
ఎన్నికల ముందే కేజ్రీవాల్ అరెస్టు ఎందుకు? ఈడీకి ‘సుప్రీం’ ప్రశ్న
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు దూరం.. కారణమిదే
-
వివేకా హత్య తర్వాత అవినాష్.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారు?: సునీత