పరిపాలనపై అవగాహన లేకుండా.. పింఛన్లపై జగన్‌ వ్యాఖ్యలు!: నాదెండ్ల మనోహర్‌

పింఛన్ల పంపిణీ విషయంలో సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయనకు పరిపాలనపై ఏ మాత్రం అవగాహన లేదనే విషయం స్పష్టం చేస్తున్నాయని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) విమర్శించారు. గుంటూరు జిల్లా తెనాలిలో పార్టీ కార్యాయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వృద్ధులు, వికలాంగుల పింఛన్లపై వైకాపా కావాలనే రాద్దాంతం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో అధికార యంత్రాంగం ఈసీ పరిధిలో ఉంటుందన్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు. 

Published : 07 Apr 2024 15:41 IST

పింఛన్ల పంపిణీ విషయంలో సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయనకు పరిపాలనపై ఏ మాత్రం అవగాహన లేదనే విషయం స్పష్టం చేస్తున్నాయని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) విమర్శించారు. గుంటూరు జిల్లా తెనాలిలో పార్టీ కార్యాయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వృద్ధులు, వికలాంగుల పింఛన్లపై వైకాపా కావాలనే రాద్దాంతం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో అధికార యంత్రాంగం ఈసీ పరిధిలో ఉంటుందన్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు. 

Tags :

మరిన్ని