పరిపాలనపై అవగాహన లేకుండా.. పింఛన్లపై జగన్ వ్యాఖ్యలు!: నాదెండ్ల మనోహర్
పింఛన్ల పంపిణీ విషయంలో సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయనకు పరిపాలనపై ఏ మాత్రం అవగాహన లేదనే విషయం స్పష్టం చేస్తున్నాయని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) విమర్శించారు. గుంటూరు జిల్లా తెనాలిలో పార్టీ కార్యాయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వృద్ధులు, వికలాంగుల పింఛన్లపై వైకాపా కావాలనే రాద్దాంతం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో అధికార యంత్రాంగం ఈసీ పరిధిలో ఉంటుందన్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు.
Published : 07 Apr 2024 15:41 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM