Kim Jong Un: ఆయుధ పరీక్షలను వేగవంతం చేయాలని సైన్యానికి కిమ్ ఆదేశాలు
ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య సయోధ్య, విలీనం సాధ్యం కాదని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తేల్చి చెప్పారు. అమెరికా, దక్షిణ కొరియా కవ్విస్తే.. వాటిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉండాలని తమ సైన్యానికి పిలుపునిచ్చారు. ముఖ్యంగా అమెరికా వైపు నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్న కిమ్.. ఆయుధ పరీక్షలను మరింత వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
Published : 01 Jan 2024 18:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
-
అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ షురూ.. స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఇవిగో..