Kishan Reddy: భారాస అవినీతి, అక్రమాలు, భూదందాలపైనే మా దృష్టి: కిషన్ రెడ్డి
దిల్లీలో జరిగిన మద్యం కుంభకోణంలో భాగంగా ఈడీ అధికారులు దర్యాప్తు నిర్వహిస్తున్నారని... ఇందులో తెలంగాణ భాజపా(BJP)కు ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. ఎమ్మెల్సీ కవితకు నోటీసులిచ్చినట్లు మీడియా ద్వారానే తెలిసిందన్నారు. భారాస చేస్తున్న అవినీతి, అక్రమాలు, భూదందాలపైనే మా దృష్టి ఉంటుందని... ప్రభుత్వంపైనే మా పోరాటం కొనసాగుతుందని కిషన్ రెడ్డి తెలిపారు
Published : 14 Sep 2023 19:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!