Kishan Reddy: భారాస అవినీతి, అక్రమాలు, భూదందాలపైనే మా దృష్టి: కిషన్‌ రెడ్డి

దిల్లీలో జరిగిన మద్యం కుంభకోణంలో భాగంగా ఈడీ అధికారులు దర్యాప్తు నిర్వహిస్తున్నారని... ఇందులో తెలంగాణ భాజపా(BJP)కు ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. ఎమ్మెల్సీ కవితకు నోటీసులిచ్చినట్లు మీడియా ద్వారానే తెలిసిందన్నారు. భారాస చేస్తున్న అవినీతి, అక్రమాలు, భూదందాలపైనే మా దృష్టి ఉంటుందని... ప్రభుత్వంపైనే మా పోరాటం కొనసాగుతుందని కిషన్ రెడ్డి తెలిపారు

Published : 14 Sep 2023 19:53 IST

దిల్లీలో జరిగిన మద్యం కుంభకోణంలో భాగంగా ఈడీ అధికారులు దర్యాప్తు నిర్వహిస్తున్నారని... ఇందులో తెలంగాణ భాజపా(BJP)కు ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. ఎమ్మెల్సీ కవితకు నోటీసులిచ్చినట్లు మీడియా ద్వారానే తెలిసిందన్నారు. భారాస చేస్తున్న అవినీతి, అక్రమాలు, భూదందాలపైనే మా దృష్టి ఉంటుందని... ప్రభుత్వంపైనే మా పోరాటం కొనసాగుతుందని కిషన్ రెడ్డి తెలిపారు

Tags :

మరిన్ని