BJP: నిరుద్యోగుల సమస్యలపై భాజపా పోరుబాట
తొమ్మిదేళ్ల భారాస పాలనలో నిరుద్యోగులను వంచించారని ఆరోపిస్తూ భాజపా (BJP) రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) దీక్ష కొనసాగుతోంది. ధర్నాచౌక్లో నిరసనకు దిగిన కేంద్రమంత్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దీక్షను భగ్నం చేశారు. దీంతో భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి దీక్షకు కూర్చున్నారు. కిషన్ రెడ్డిని ఫోన్లో పరామర్శించిన కేంద్రమంత్రి అమిత్ షా.. కేసీఆర్ సర్కార్పై పోరాటం సాగించాలని సూచించారు.
Published : 14 Sep 2023 09:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!