BJP: నిరుద్యోగుల సమస్యలపై భాజపా పోరుబాట

తొమ్మిదేళ్ల భారాస పాలనలో నిరుద్యోగులను వంచించారని ఆరోపిస్తూ భాజపా (BJP) రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి (Kishan Reddy) దీక్ష కొనసాగుతోంది. ధర్నాచౌక్‌లో నిరసనకు దిగిన కేంద్రమంత్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దీక్షను భగ్నం చేశారు. దీంతో భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌ రెడ్డి దీక్షకు కూర్చున్నారు. కిషన్‌ రెడ్డిని ఫోన్‌లో పరామర్శించిన కేంద్రమంత్రి అమిత్ షా.. కేసీఆర్‌ సర్కార్‌పై పోరాటం సాగించాలని సూచించారు. 

Published : 14 Sep 2023 09:38 IST

తొమ్మిదేళ్ల భారాస పాలనలో నిరుద్యోగులను వంచించారని ఆరోపిస్తూ భాజపా (BJP) రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి (Kishan Reddy) దీక్ష కొనసాగుతోంది. ధర్నాచౌక్‌లో నిరసనకు దిగిన కేంద్రమంత్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దీక్షను భగ్నం చేశారు. దీంతో భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌ రెడ్డి దీక్షకు కూర్చున్నారు. కిషన్‌ రెడ్డిని ఫోన్‌లో పరామర్శించిన కేంద్రమంత్రి అమిత్ షా.. కేసీఆర్‌ సర్కార్‌పై పోరాటం సాగించాలని సూచించారు. 

Tags :

మరిన్ని