Kodandaram: కాళేశ్వరం తప్పిదాలపై బహిరంగ చర్చకు భారాస సిద్ధమా?: కోదండరాం

కాళేశ్వరం మరమ్మతు చేయాడమంటే గోదావరిలో పైసలు పోసినట్టే అని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అభిప్రాయపడ్డారు. ఇంజినీర్లతో సంబంధం లేకుండా కేసీఆర్ డిజైన్లు మార్చి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశారని విమర్శించారు. భారాస నేతలు మేడిగడ్డ సందర్శనకు వెళ్ళడం అంటే తమ తప్పులను తామే అద్దంలో చూసుకోవడమే అన్నారు. 

Updated : 01 Mar 2024 16:05 IST

కాళేశ్వరం మరమ్మతు చేయాడమంటే గోదావరిలో పైసలు పోసినట్టే అని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అభిప్రాయపడ్డారు. ఇంజినీర్లతో సంబంధం లేకుండా కేసీఆర్ డిజైన్లు మార్చి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశారని విమర్శించారు. భారాస నేతలు మేడిగడ్డ సందర్శనకు వెళ్ళడం అంటే తమ తప్పులను తామే అద్దంలో చూసుకోవడమే అన్నారు. 

Tags :

మరిన్ని