Kodandaram: కాళేశ్వరం తప్పిదాలపై బహిరంగ చర్చకు భారాస సిద్ధమా?: కోదండరాం
కాళేశ్వరం మరమ్మతు చేయాడమంటే గోదావరిలో పైసలు పోసినట్టే అని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అభిప్రాయపడ్డారు. ఇంజినీర్లతో సంబంధం లేకుండా కేసీఆర్ డిజైన్లు మార్చి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశారని విమర్శించారు. భారాస నేతలు మేడిగడ్డ సందర్శనకు వెళ్ళడం అంటే తమ తప్పులను తామే అద్దంలో చూసుకోవడమే అన్నారు.
Updated : 01 Mar 2024 16:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
-
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!
-
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!