Maha Shivaratri: తెలంగాణలో వైభవంగా మహా శివరాత్రి.. పరమేశ్వరుడిని దర్శించుకున్న ప్రముఖులు

మహా శివరాత్రి(Maha Shivaratri) పర్వదినం సందర్భంగా తెలంగాణలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే ఆలయాల క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. ఎమ్మెల్సీ కవిత, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితర ప్రముఖులు పరమేశ్వరుడిని దర్శించుకున్నారు. 

Published : 18 Feb 2023 16:48 IST

మహా శివరాత్రి(Maha Shivaratri) పర్వదినం సందర్భంగా తెలంగాణలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే ఆలయాల క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. ఎమ్మెల్సీ కవిత, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితర ప్రముఖులు పరమేశ్వరుడిని దర్శించుకున్నారు. 

Tags :

మరిన్ని