Heavy rains: చాలామంది నీళ్లలో చిక్కుకున్నారు.. హెలికాప్టర్లు పంపండి: సీతక్క
ములుగు, భూపాలపల్లి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎంతో మంది నీళ్లలో చిక్కుకుపోయారు. వారికి తక్షణ సహాయం అందించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క (seethakka)ముఖ్యమంత్రిని కోరారు. సహాయం కోసం దాదాపు 100 మంది ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఏటునాగారం మండలం కొండాయి గ్రామం నీటిలో చిక్కుకుని చాలామంది ప్రాణాలతో పోరాడుతున్నారని, కొంతమంది నీళ్లలో కొట్టుకుపోయారని, ప్రజలను రక్షించేందుకు హెలికాప్టర్లు పంపండి అని వేడుకున్నారు.
Updated : 27 Jul 2023 20:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ కేబినెట్ భేటి.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
-
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!