Heavy rains: చాలామంది నీళ్లలో చిక్కుకున్నారు.. హెలికాప్టర్‌లు పంపండి: సీతక్క

ములుగు, భూపాలపల్లి  జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎంతో మంది నీళ్లలో చిక్కుకుపోయారు. వారికి తక్షణ సహాయం అందించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క (seethakka)ముఖ్యమంత్రిని కోరారు.  సహాయం కోసం దాదాపు 100 మంది ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఏటునాగారం మండలం కొండాయి గ్రామం నీటిలో చిక్కుకుని చాలామంది ప్రాణాలతో పోరాడుతున్నారని, కొంతమంది నీళ్లలో కొట్టుకుపోయారని, ప్రజలను రక్షించేందుకు హెలికాప్టర్లు పంపండి అని వేడుకున్నారు. 

Updated : 27 Jul 2023 20:18 IST

ములుగు, భూపాలపల్లి  జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎంతో మంది నీళ్లలో చిక్కుకుపోయారు. వారికి తక్షణ సహాయం అందించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క (seethakka)ముఖ్యమంత్రిని కోరారు.  సహాయం కోసం దాదాపు 100 మంది ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఏటునాగారం మండలం కొండాయి గ్రామం నీటిలో చిక్కుకుని చాలామంది ప్రాణాలతో పోరాడుతున్నారని, కొంతమంది నీళ్లలో కొట్టుకుపోయారని, ప్రజలను రక్షించేందుకు హెలికాప్టర్లు పంపండి అని వేడుకున్నారు. 

Tags :

మరిన్ని