Viral Video: గంగానది వంతెనపై వెళ్తున్న రైలు.. మొబైల్ ఎలా కొట్టేశాడో చూడండి..
గంగానది వంతెన దాటుతున్న సమయంలో రైలు మెట్లపై కూర్చుని వీడియో తీస్తున్న ఓ ప్రయాణికుడి నుంచి ఓ దొంగ రెప్పపాటులో ఫోన్ లాక్కొని వెళ్లిన ఘటన బిహార్ లో చోటు చేసుకుంది. కతిహార్ నుంచి పట్నా వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్లో ఇద్దరు వ్యక్తులు మెట్లపై కూర్చుని గంగా నది ఫొటోలు తీస్తున్నారు. ఆ సమయంలో రైలు బెగుసరాయ్ సమీపంలోని వంతెన దాటుతోంది. ఈ క్రమంలోనే వంతెనపై ఉన్న ఓ దొంగ ఒక్కసారిగా వారి నుంచి ఫొన్ లాక్కొన్నాడు.
Published : 09 Jun 2022 19:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది