Kabul: పాఠశాలలో పేలుళ్లు.. పది మంది విద్యార్థుల మృతి.?
అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ వరుస బాంబు దాడులతో దద్దరిల్లింది. పశ్చిమ కాబూల్ లోని ఒక ఉన్నత పాఠశాలలో మూడు సార్లు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో పదిమందికిపైగా విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం. పాఠశాలలను లక్ష్యంగా చేసుకొని వరుస బాంబు పేలుళ్లు సంభవించాయని కాబూల్ కమాండర్ ప్రతినిధి ఖలీద్ జద్రాన్ అన్నారు.
Published : 19 Apr 2022 15:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!