Vishal: ముంబయి సెన్సార్ కార్యాలయంలో అవినీతి: హీరో విశాల్ ఆరోపణలు
ముంబయి సెన్సార్ బోర్డు కార్యాలయంలో అవినీతి పేరుకుపోయిందని నటుడు విశాల్ (Vishal) సంచలన ఆరోపణలు చేశారు. నిజజీవితంలో అవినీతి జరగడాన్ని జీర్ణించుకోలేక పోతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యంగా ముంబయి సెన్సార్ బోర్డులో అవినీతి ఎక్కువగా జరుగుతోందన్నారు. ‘మార్క్ ఆంటోని’ సినిమా హిందీ వెర్షన్ సెన్సార్ పనుల కోసం సంబంధిత అధికారులకు రూ.6.50 లక్షలు ఇచ్చినట్లు విశాల్ తెలిపారు.
Updated : 29 Sep 2023 10:52 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కొట్టేసిన క్యాట్
-
రోజంతా ఒడుదుడుకుల్లో సూచీలు.. చివరికి ఫ్లాట్గా
-
‘ట్రంప్తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం
-
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్
-
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
-
భారత్లోకి గూగుల్ వ్యాలెట్ వచ్చేసింది.. ఏమేం యాడ్ చేయొచ్చు?