Munugodu: తెరాసలో మునుగోడు రగడ!
మునుగోడు ఉపఎన్నికలో పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసేలా తెరాస కసరత్తు చేస్తోంది.అభ్యర్థి విషయంలో నియోజకవర్గ నాయకుల్లో విబేధాలు కనిపించడంతో తెరాస నాయకత్వం అప్రమత్తమైంది.కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వానికే మొగ్గు చూపుతున్నట్లు పార్టీ ముఖ్య నేతలు సంకేతాలు ఇవ్వడంతో పార్టీ వర్గాల్లో ఏర్పడిన అలజడిని సద్దుమణిగేలా చర్యలు చేపట్టింది.స్థానిక ప్రజాప్రతినిధులతో మంత్రి జగదీష్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు.
Published : 11 Aug 2022 12:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM