Munugodu: తెరాసలో మునుగోడు రగడ!

మునుగోడు ఉపఎన్నికలో పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసేలా తెరాస కసరత్తు చేస్తోంది.అభ్యర్థి విషయంలో నియోజకవర్గ నాయకుల్లో విబేధాలు కనిపించడంతో తెరాస నాయకత్వం అప్రమత్తమైంది.కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వానికే మొగ్గు చూపుతున్నట్లు పార్టీ ముఖ్య నేతలు సంకేతాలు ఇవ్వడంతో పార్టీ వర్గాల్లో ఏర్పడిన అలజడిని సద్దుమణిగేలా చర్యలు చేపట్టింది.స్థానిక ప్రజాప్రతినిధులతో మంత్రి జగదీష్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. 

Published : 11 Aug 2022 12:56 IST

మునుగోడు ఉపఎన్నికలో పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసేలా తెరాస కసరత్తు చేస్తోంది.అభ్యర్థి విషయంలో నియోజకవర్గ నాయకుల్లో విబేధాలు కనిపించడంతో తెరాస నాయకత్వం అప్రమత్తమైంది.కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వానికే మొగ్గు చూపుతున్నట్లు పార్టీ ముఖ్య నేతలు సంకేతాలు ఇవ్వడంతో పార్టీ వర్గాల్లో ఏర్పడిన అలజడిని సద్దుమణిగేలా చర్యలు చేపట్టింది.స్థానిక ప్రజాప్రతినిధులతో మంత్రి జగదీష్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. 

Tags :

మరిన్ని