ఆరు గ్యారెంటీలు గాలికొదిలేసి.. ‘పాంచ్‌ న్యాయ్‌’ అంటే ఎవరూ నమ్మరు: కిషన్ రెడ్డి

కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత నాయకులు మారారే తప్ప.. పాలనలో మాత్రం మార్పు రాలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సమక్షంలో జహీరాబాద్, నల్గొండ నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు భాజపాలో చేరారు. వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

Updated : 09 Apr 2024 19:10 IST

కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత నాయకులు మారారే తప్ప.. పాలనలో మాత్రం మార్పు రాలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సమక్షంలో జహీరాబాద్, నల్గొండ నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు భాజపాలో చేరారు. వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

Tags :

మరిన్ని