Polavaram: ఆ రూ. 984 కోట్లు ఇవ్వబోం.. పరిమితులను దాటి నిర్మాణాలు

పోలవరం ప్రాజెక్టుపై రాష్ర్ట ప్రభుత్వం ఖర్చుచేసిన నిధుల్లో రూ.984.44 కోట్లను ఇవ్వబోమని ప్రాజెక్టు అథారిటీ తిరస్కరించింది. కేంద్రం అనుమతించిన పరిమితులను దాటి నిర్మాణాలు చేపట్టినందున అదనంగా చేసిన వ్యయాన్ని ఇచ్చేది లేదని పోలవరం అథారిటీ స్పష్టం చేసింది.

Published : 14 Dec 2023 10:00 IST

పోలవరం ప్రాజెక్టుపై రాష్ర్ట ప్రభుత్వం ఖర్చుచేసిన నిధుల్లో రూ.984.44 కోట్లను ఇవ్వబోమని ప్రాజెక్టు అథారిటీ తిరస్కరించింది. కేంద్రం అనుమతించిన పరిమితులను దాటి నిర్మాణాలు చేపట్టినందున అదనంగా చేసిన వ్యయాన్ని ఇచ్చేది లేదని పోలవరం అథారిటీ స్పష్టం చేసింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు