School Board: ఒకే బోర్డు.. రెండు భాషలు.. రెండు తరగతులు..
ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేక చెట్టు కిందే పాఠాలు చెప్పే టీచర్లను చూశాం. కరోనా లాక్ డౌన్ సమయంలో ఆన్ లైన్ తో పాటు విద్యార్థుల ఇళ్లకే వెళ్లి చదువు నేర్పిన ఉపాధ్యాయుల గురించి విన్నాం. కానీ ఒకే గదిలో రెండు వేర్వేరు తరగతుల విద్యార్థులను కూర్చోబెట్టి ఒకే బోర్డుపై ఒకేసారి వారికి పాఠాలను బోధించడం ఎక్కడైనా చూశారా..? బిహార్ లోని కటిహార్ పాఠశాలలో ఇలాంటి దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి.
Published : 18 May 2022 10:59 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
-
అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ షురూ.. స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఇవిగో..