BJP: 450 లోక్సభ స్థానాల్లో.. భాజపాపై విపక్షాల ఉమ్మడి పోరు?
విపక్షాల (Opposition Parties) ఐక్యత కొన్నేళ్లుగా వినిపిస్తున్న మాట. వైరుధ్యాలు, భిన్న సిద్దాంతాలు ఉన్న పార్టీలు ఏకతాటిపైకి వచ్చి.. లోక్సభ ఎన్నికల్లో భాజపా (BJP)ను ఓడించాలనేది లక్ష్యం. అయితే ఇప్పటివరకూ ఒకే వేదికపైకి వచ్చి చర్చించని విపక్ష పార్టీల అధినేతలు.. ఈసారి పట్నాలో సమావేశంకానున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా.. 450 లోక్ సభ స్థానాల్లో భాజపాపై ఒక పార్టీ అభ్యర్థినే నిలపాలనేది తాజా వ్యూహం. .
Published : 08 Jun 2023 15:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!