Yadadri Parking: పార్కింగ్‌ ఫీజు రద్దు చేయాలి..: భక్తులు

యాదాద్రి ఆలయంలో వాహనాలను కొండపైకి అనుమతించేందుకు పార్కింగ్ ఫీజును భారీగా పెంచడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు కొండపై నిలిపితే గంటకు రూ.500 చెల్లింపుతో పాటు, అదనంగా ప్రతీ గంటకు రూ.వంద వసూలు చేయడం భారంగా మారిందని యాత్రికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్కింగ్ రుసుమును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Published : 02 May 2022 10:16 IST

యాదాద్రి ఆలయంలో వాహనాలను కొండపైకి అనుమతించేందుకు పార్కింగ్ ఫీజును భారీగా పెంచడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు కొండపై నిలిపితే గంటకు రూ.500 చెల్లింపుతో పాటు, అదనంగా ప్రతీ గంటకు రూ.వంద వసూలు చేయడం భారంగా మారిందని యాత్రికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్కింగ్ రుసుమును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags :

మరిన్ని