Yadadri Parking: పార్కింగ్ ఫీజు రద్దు చేయాలి..: భక్తులు
యాదాద్రి ఆలయంలో వాహనాలను కొండపైకి అనుమతించేందుకు పార్కింగ్ ఫీజును భారీగా పెంచడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు కొండపై నిలిపితే గంటకు రూ.500 చెల్లింపుతో పాటు, అదనంగా ప్రతీ గంటకు రూ.వంద వసూలు చేయడం భారంగా మారిందని యాత్రికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్కింగ్ రుసుమును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Published : 02 May 2022 10:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
50MP సెల్ఫీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్
-
పింఛను దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
-
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!
-
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు