Andhra News: దీపావళి వేళ.. గృహోపకరణాల దుకాణాల్లో కొనుగోళ్ల సందడి
కరోనా దెబ్బకు రెండేళ్లుగా కుదేలైన గృహోపకరణాల కొనుగోళ్లు దీపావళికి మళ్లీ పుంజుకున్నాయి. వినియోగదారుల్ని ఆకర్షించేందుకు డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించడంతో గృహోపకరణాల దుకాణాలు రద్దీగా మారాయి. మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్లు, ఫ్రిజ్లు, టీవీలు ఇతర ఎలక్ర్టానిక్స్ వస్తువుల కొనుగోళ్లకు యువత, మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు.
Published : 22 Oct 2022 15:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!