Indonesia: ఇండోనేషియా కరెన్సీ నోట్లపై వినాయకుడి రూపం.. నిజమెంత..?

భారత కరెన్సీ నోట్లపై గాంధీజీతోపాటు లక్ష్మీదేవి, వినాయకుడి రూపాలు ముద్రించాలన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్.. ఈ విషయమై కొత్త చర్చకు తెరతీశారు. ముస్లిం దేశమైన ఇండోనేషియానే తమ నోట్లపై వినాయకుడి చిత్రం ముద్రించినందున ఇక్కడి కరెన్సీ నోట్లపై దేవుళ్ల చిత్రాలు ముద్రించటానికి అభ్యంతరమెందుకని ప్రశ్నించారు. అయితే నిజంగానే ఇండోనేషియా తన కరెన్సీ నోట్లపై వినాయకుడి రూపం ముద్రించిందా?.. ఎందుకు అలా చేసింది ఈ వీడియోలో చూద్దాం..

Published : 28 Oct 2022 19:49 IST

భారత కరెన్సీ నోట్లపై గాంధీజీతోపాటు లక్ష్మీదేవి, వినాయకుడి రూపాలు ముద్రించాలన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్.. ఈ విషయమై కొత్త చర్చకు తెరతీశారు. ముస్లిం దేశమైన ఇండోనేషియానే తమ నోట్లపై వినాయకుడి చిత్రం ముద్రించినందున ఇక్కడి కరెన్సీ నోట్లపై దేవుళ్ల చిత్రాలు ముద్రించటానికి అభ్యంతరమెందుకని ప్రశ్నించారు. అయితే నిజంగానే ఇండోనేషియా తన కరెన్సీ నోట్లపై వినాయకుడి రూపం ముద్రించిందా?.. ఎందుకు అలా చేసింది ఈ వీడియోలో చూద్దాం..

Tags :

మరిన్ని