Indonesia: ఇండోనేషియా కరెన్సీ నోట్లపై వినాయకుడి రూపం.. నిజమెంత..?
భారత కరెన్సీ నోట్లపై గాంధీజీతోపాటు లక్ష్మీదేవి, వినాయకుడి రూపాలు ముద్రించాలన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్.. ఈ విషయమై కొత్త చర్చకు తెరతీశారు. ముస్లిం దేశమైన ఇండోనేషియానే తమ నోట్లపై వినాయకుడి చిత్రం ముద్రించినందున ఇక్కడి కరెన్సీ నోట్లపై దేవుళ్ల చిత్రాలు ముద్రించటానికి అభ్యంతరమెందుకని ప్రశ్నించారు. అయితే నిజంగానే ఇండోనేషియా తన కరెన్సీ నోట్లపై వినాయకుడి రూపం ముద్రించిందా?.. ఎందుకు అలా చేసింది ఈ వీడియోలో చూద్దాం..
Published : 28 Oct 2022 19:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!