Narendra modi: భారత్-యూఏఈ మధ్య సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాయి: ప్రధాని మోదీ
భారత్ - యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాయని ప్రధాని మోదీ అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా యూఏఈ రాజధాని అబుదాబి చేరుకున్న ప్రధాని మోదీకి ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ స్వాగతం పలికారు. ప్రధాని మోదీ సైనిక గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం యూఏఈ అధ్యక్షుడితో ప్రధాని కీలక చర్చలు జరిపారు. అబుదాబిలో బుధవారం హిందు దేవాలయాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు.
Published : 14 Feb 2024 11:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా