Underwater Metro: దేశంలోనే తొలిసారిగా.. నీటి అడుగున మెట్రో రైలు!

దేశంలోనే తొలిసారి నీటి అడుగున మెట్రో రైలు సేవలు (Metro Rail) అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఈ ఇంజినీరింగ్‌ అద్భుతం కోల్‌కతాలో బుధవారం ఆవిష్కృతం కాబోతోంది. దేశంలోనే తొలిసారి పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీ నది కింద నిర్మించిన సొరంగ మార్గంలో ప్రయాణికులకు సరికొత్త అనుభూతుల్ని పంచేలా మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. 

Published : 05 Mar 2024 19:04 IST

దేశంలోనే తొలిసారి నీటి అడుగున మెట్రో రైలు సేవలు (Metro Rail) అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఈ ఇంజినీరింగ్‌ అద్భుతం కోల్‌కతాలో బుధవారం ఆవిష్కృతం కాబోతోంది. దేశంలోనే తొలిసారి పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీ నది కింద నిర్మించిన సొరంగ మార్గంలో ప్రయాణికులకు సరికొత్త అనుభూతుల్ని పంచేలా మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. 

Tags :

మరిన్ని