Underwater Metro: దేశంలోనే తొలిసారిగా.. నీటి అడుగున మెట్రో రైలు!
దేశంలోనే తొలిసారి నీటి అడుగున మెట్రో రైలు సేవలు (Metro Rail) అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఈ ఇంజినీరింగ్ అద్భుతం కోల్కతాలో బుధవారం ఆవిష్కృతం కాబోతోంది. దేశంలోనే తొలిసారి పశ్చిమబెంగాల్లోని హుగ్లీ నది కింద నిర్మించిన సొరంగ మార్గంలో ప్రయాణికులకు సరికొత్త అనుభూతుల్ని పంచేలా మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Published : 05 Mar 2024 19:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!