Andhra News: కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన.. వాహనాలను నిలిపేసిన పోలీసులు

సీఎం జగన్‌ కర్నూలు జిల్లా ఆదోని పర్యటన నేపథ్యంలో సుమారు 30 కిలోమీటర్ల దూరంలోని ఎమ్మిగనూరు వద్ద వాహనాలు ఆదోని వైపు వెళ్లకుండా చెక్ పోస్టు ఏర్పాటు చేసి వాహనాలను దారి మళ్లించారు. దీంతో వాహన చోదకులు ఇబ్బందిపడ్డారు.

Published : 05 Jul 2022 11:50 IST

సీఎం జగన్‌ కర్నూలు జిల్లా ఆదోని పర్యటన నేపథ్యంలో సుమారు 30 కిలోమీటర్ల దూరంలోని ఎమ్మిగనూరు వద్ద వాహనాలు ఆదోని వైపు వెళ్లకుండా చెక్ పోస్టు ఏర్పాటు చేసి వాహనాలను దారి మళ్లించారు. దీంతో వాహన చోదకులు ఇబ్బందిపడ్డారు.

Tags :

మరిన్ని