Heeraben: నా తల్లి జీవిత ప్రయాణం ఓ తపస్సు: ప్రధాని మోదీ

ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు గాంధీనగర్‌లో ముగిశాయి. మోదీ తన సోదరులతో కలిసి ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తన తల్లి చితికి మోదీ నిప్పు పెట్టారు. తమ కుటుంబ సంప్రదాయాల ప్రకారం.. కుటుంబ సభ్యులంతా తుది హీరాబెన్‌కు తుది వీడ్కోలు పలికారు. అంతకుముందు ప్రధాని తల్లి మరణ వార్త తెలుసుకొని.. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. తన మాతృమూర్తి హీరాబెన్‌ కన్నుమూతపై మోదీ భావోద్వేగ ట్వీట్‌ చేశారు. ‘‘నా తల్లి వందేళ్ల జీవితాన్ని పూర్తిచేసుకుని దేవుడి చెంతకు చేరారు. ఆమె జీవిత ప్రయాణం ఓ తపస్సులాంటిది’’ అని పేర్కొన్నారు.

Published : 30 Dec 2022 14:22 IST

ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు గాంధీనగర్‌లో ముగిశాయి. మోదీ తన సోదరులతో కలిసి ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తన తల్లి చితికి మోదీ నిప్పు పెట్టారు. తమ కుటుంబ సంప్రదాయాల ప్రకారం.. కుటుంబ సభ్యులంతా తుది హీరాబెన్‌కు తుది వీడ్కోలు పలికారు. అంతకుముందు ప్రధాని తల్లి మరణ వార్త తెలుసుకొని.. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. తన మాతృమూర్తి హీరాబెన్‌ కన్నుమూతపై మోదీ భావోద్వేగ ట్వీట్‌ చేశారు. ‘‘నా తల్లి వందేళ్ల జీవితాన్ని పూర్తిచేసుకుని దేవుడి చెంతకు చేరారు. ఆమె జీవిత ప్రయాణం ఓ తపస్సులాంటిది’’ అని పేర్కొన్నారు.

Tags :

మరిన్ని