Heeraben: నా తల్లి జీవిత ప్రయాణం ఓ తపస్సు: ప్రధాని మోదీ
ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు గాంధీనగర్లో ముగిశాయి. మోదీ తన సోదరులతో కలిసి ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తన తల్లి చితికి మోదీ నిప్పు పెట్టారు. తమ కుటుంబ సంప్రదాయాల ప్రకారం.. కుటుంబ సభ్యులంతా తుది హీరాబెన్కు తుది వీడ్కోలు పలికారు. అంతకుముందు ప్రధాని తల్లి మరణ వార్త తెలుసుకొని.. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. తన మాతృమూర్తి హీరాబెన్ కన్నుమూతపై మోదీ భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘‘నా తల్లి వందేళ్ల జీవితాన్ని పూర్తిచేసుకుని దేవుడి చెంతకు చేరారు. ఆమె జీవిత ప్రయాణం ఓ తపస్సులాంటిది’’ అని పేర్కొన్నారు.
Published : 30 Dec 2022 14:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!