Droupadi Murmu: కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థలను సందర్శించిన ద్రౌపదీ ముర్ము
రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా శీతాకాల విడిది కోసం అయిదురోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ద్రౌపదీ ముర్ముకు ఘనస్వాగతం లభించింది. సోమవారం సాయంత్రం హకీంపేట వైమానిక కేంద్రంలో ఆమెకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్లు స్వాగతం పలికారు. విడిదిలో భాగంగా ద్రౌపదీ ముర్ము పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. నేడు కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థలను రాష్ట్రపతి సందర్శించారు.
Updated : 24 Mar 2023 15:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్