Atchannaidu: ఏపీలో అంబేడ్కర్‌ రాజ్యాంగం అమలయ్యే పరిస్థితి లేదు: అచ్చెన్నాయుడు

దుర్మార్గపు సీఎం జగన్‌ని ప్రజలు బంగాళాఖాతంలో కలిపితేనే రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలవుతుందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు

Updated : 26 Jan 2024 15:19 IST

దుర్మార్గపు సీఎం జగన్‌ని ప్రజలు బంగాళాఖాతంలో కలిపితేనే రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలవుతుందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు

Tags :

మరిన్ని