SeaMount: సీమౌంట్పై పరిశోధనలు.. రంగంలోకి దిగిన శాస్త్రవేత్తలు
ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలకు నెలవైన సముద్రగర్భంలో శాస్త్రవేత్తల బృందం కీలక పరిశోధనలకు సిద్ధమైంది. వేలాది జాతుల జలచరాలకు ఆవావసమైన సీమౌంట్ పై పరిశోధన చేయనున్నారు. మాల్దీవుల్లోని హిందూ మహా సముద్రంలో జరుగుతున్న ఈ ప్రయోగంపై అందరి దృష్టి నెలకొంది. పగడాలు, షార్క్ చేపలు వంటి సముద్ర జీవరాశుల మనుగడకు సంబంధించిన రహస్యాలు ఈ పరిశోధన ద్వారా తెలియనున్నాయి.
Published : 04 Oct 2022 13:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!