Sachin Tendulkar: గచ్చిబౌలి స్టేడియంలో మారథాన్.. సందడి చేసిన సచిన్
గచ్చిబౌలి స్టేడియంలో ‘హైదరాబాద్ ఆఫ్ మారథాన్’ నిర్వహించారు. ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ (Sachin Tendulkar) ముఖ్యఅతిథిగా హాజరవగా.. పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. 20కె, 10కె, 5కె విభాగాల్లో మారథాన్ నిర్వహించారు. పెద్దఎత్తున యువత ఈ కార్యక్రమానికి హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.
Updated : 05 Nov 2023 12:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!