Andhra News: 175 స్థానాల్లో వైకాపా విజయం సాధిస్తుందనుకోవడం భ్రమ!: అచ్చెన్న
విశాఖను దోపిడీ రాజధానిగా మారుస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఉత్తరాంధ్ర మంత్రుల దోపిడీ రాష్ట్ర ప్రజలందరికీ కనిపిస్తోందన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అచ్చెన్నాయుడు మాట్లాడారు. నేతల స్వార్థం కోసమే ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ బండారం బయటపడుతుందన్న ఉద్దేశంతోనే నిన్న రుషికొండ వద్ద జరిపిన అక్రమ తవ్వకాలను పరిశీలించడానికి వెళ్తున్న తెదేపా నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారని మండిపడ్డారు.
Published : 29 Oct 2022 17:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..