Andhra News: 175 స్థానాల్లో వైకాపా విజయం సాధిస్తుందనుకోవడం భ్రమ!: అచ్చెన్న

విశాఖను దోపిడీ రాజధానిగా మారుస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఉత్తరాంధ్ర మంత్రుల దోపిడీ రాష్ట్ర ప్రజలందరికీ కనిపిస్తోందన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అచ్చెన్నాయుడు మాట్లాడారు. నేతల స్వార్థం కోసమే ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ బండారం బయటపడుతుందన్న ఉద్దేశంతోనే నిన్న రుషికొండ వద్ద జరిపిన అక్రమ తవ్వకాలను పరిశీలించడానికి వెళ్తున్న తెదేపా నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారని మండిపడ్డారు. 

Published : 29 Oct 2022 17:05 IST

విశాఖను దోపిడీ రాజధానిగా మారుస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఉత్తరాంధ్ర మంత్రుల దోపిడీ రాష్ట్ర ప్రజలందరికీ కనిపిస్తోందన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అచ్చెన్నాయుడు మాట్లాడారు. నేతల స్వార్థం కోసమే ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ బండారం బయటపడుతుందన్న ఉద్దేశంతోనే నిన్న రుషికొండ వద్ద జరిపిన అక్రమ తవ్వకాలను పరిశీలించడానికి వెళ్తున్న తెదేపా నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారని మండిపడ్డారు. 

Tags :

మరిన్ని