TDP: ఓటమి భయంతోనే తెదేపా నేతలపై వైకాపా దాడులు: కన్నా లక్ష్మీనారాయణ

ఎన్నికల్లో ఓటమి భయంతోనే తెదేపా (TDP) నేతలపై  వైకాపా (YSRCP) దాడులకు పాల్పడుతోందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. పల్నాడు జిల్లా అచ్చంపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. క్రోసూరు, తొండపిలో జరిగిన దాడులను ఆయన ఖండించారు. 

Published : 31 Jan 2024 14:23 IST

ఎన్నికల్లో ఓటమి భయంతోనే తెదేపా (TDP) నేతలపై  వైకాపా (YSRCP) దాడులకు పాల్పడుతోందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. పల్నాడు జిల్లా అచ్చంపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. క్రోసూరు, తొండపిలో జరిగిన దాడులను ఆయన ఖండించారు. 

Tags :

మరిన్ని